ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బైక్...ఇద్దరు మృతి'

By

Published : Dec 27, 2019, 10:33 PM IST

రోడ్డు పక్కన ఉన్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి..ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన కృష్ణా జిల్లా నందివాడలో జరిగింది.

Bike_Accident_Student_Dead
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన యువకులు...ఇద్దరు మృతి

కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ ద్విచక్రవాహనాన్ని ముగ్గురు యువకులతో వస్తున్న మరో బైక్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడిక్కడే మృతి చెందగా.. బైక్​పై వెనక కూర్చున్న పదో తరగతి విద్యార్థి ఒలిపిల్లి చరణ్(15) చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. మరో విద్యార్థికి గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details