ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమాన్సాపద స్థితిలో దంపతుల మృతి

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో భార్య భర్తలు మృతి చెందారు.

By

Published : Aug 17, 2019, 12:30 PM IST

అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి

అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కుంచాలవారి పాలెంలో దంపతుల మృతి అనుమానాస్పదంగా మారింది. మృతులు వేంకటేశ్వర రెడ్డి(25) వేంకటేశ్వరమ్మ (22)లకు ఏడాది క్రితం వివాహం అయ్యింది. అయితే, ఈ ఇద్దరు తెల్లవారు జామున తమ ఇంటి బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు, మృతికి గాల కారణాలపై దర్యాప్తును ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details