మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు
By
Published : Jan 21, 2020, 9:26 AM IST
గుంటూరు జిల్లా మందడంలోని రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా...వెలగపూడి ప్రజలు అడ్డుకున్నారు. వాహనం ఎదుటనే రహదారిపై బైఠాయించి వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కొద్దిసేపు పోలీసులకు, వెలగపూడి రైతులకు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వెలగపూడి వాసులను తప్పించి... వ్యాన్లో ముగ్గురు రైతులను తీసుకువెళ్లారు.
మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు
.
మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు