ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 25, 2020, 12:11 AM IST

Updated : May 25, 2020, 1:52 PM IST

ETV Bharat / state

కరోనా నుంచి కోలుకుని ఏడుగురు డిశ్చార్జ్

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న ఏడుగురు వ్యక్తులు మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరిని ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు.

Seven persons discharged from Corona in Guntur district
గుంటూరు జిల్లాలో కరోనా నుంచి కొలుకున్న ఏడుగురు డిశ్చార్జ్

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న ఏడుగురు వ్యక్తులు.. మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు కరోనా బాధితులకు 14 రోజులుగా చికిత్స అందించామని ఎన్​ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

రెండు సార్లు పరీక్షించిన తర్వాత నెగిటివ్ రాగా.. ఏడుగురిని ఆదివారం ఇంటికి పంపినట్టు చెప్పారు. మరో 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని... కుటుంబ సభ్యులతోనూ భౌతిక దూరం పాటించాలని సూచించామన్నారు. వైద్యుల సలహాలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పామని వివరించారు.

Last Updated : May 25, 2020, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details