ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' జనంలోకి జనసేన' ప్రారంభం

నేటి నుంచి 41 రోజుల పాటు "జనంలోకి జనసేన" కార్యక్రమం

By

Published : Feb 1, 2019, 9:05 PM IST

' జనంలోకి జనసేన' ప్రారంభం

జనసేన పార్టీ విజయాలను తెలియజేస్తూ నేటి నుంచి 41 రోజులు పాటు 'జనంలోకి జనసేన' కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు తెలిపారు. గుంటూరులో ప్రచారానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి... పార్టీ మేనిఫెస్టో, అభివృధ్ది ప్రణాళికను ప్రజలకు వివరిస్తామన్నారు.

గుంటూరు లాడ్జ్ సెంటర్ జనసేన కార్యక్రమం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details