ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 గదులు, ఒక రేకుల షెడ్డు... 400 మంది విద్యార్థులు

చదువుకోవాలన్న తపన ఉంది. కానీ ఏం లాభం అందుకు సరైన స్థలం లేదు. బాపట్ల సూర్యలంకలో గురుకుల విద్యార్థులు తరగతి గదుల్లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 3 గదులు, ఒక రేకుల షెడ్డులో నాలుగు వందల మంది విద్యార్థలు చదువుకుంటున్నారు.

By

Published : Sep 20, 2019, 2:57 PM IST

gurukulam

3గదులు, ఒక రేకుల షెడ్డు- 400మంది విద్యార్థులు

బాపట్ల సూర్యలంకలో గురుకుల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు గదులు, ఒక రేకుల షెడ్డు. అద్దె భవనంలో చిన్న చిన్న గదుల్లో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తరగతి గదిలో కూర్చోవడానికి స్థలం సరిపోక బ్యాగులను ఆరుబయటే వదిలి తరగదులు వినే పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు తీర్చమని విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details