ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 10, 2020, 12:04 PM IST

ETV Bharat / state

కృష్ణాయపాలెంలో బస్సులను శుభ్రం చేస్తూ రైతుల వినూత్న నిరసన

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు బస్సులు తుడిచి...ప్రయాణికులకు గులాబి పూలు అందించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చి తామంతా రోడ్డున పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

farmers protest at krishnayapalem
కృష్ణాయపాలెంలో రైతుల నిరసన

..

కృష్ణాయపాలెంలో రైతుల నిరసన

ABOUT THE AUTHOR

...view details