ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 8, 2020, 7:05 PM IST

ETV Bharat / state

వేసవిని తట్టుకునేందుకు అమరావతి రైతుల ఏర్పాట్లు

అమరావతి రైతుల దీక్షాస్థలంలో టెంట్​కు బదులు తాటాకు పందిళ్లు వేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే ఆందోళనలు కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు ఈ చర్యలు చేపట్టారు. వేసవి సమీపిస్తున్నందున శిబిరాల్లోని రైతులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ కారణంగా.. ఇప్పటికే మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు పందిళ్లు వేశారు. తాజాగా తుళ్లూరు, మందడం, వెలగపూడి దీక్షా శిబిరాల వద్ద తాటాకు పందిళ్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

capital farmers made a roof with The palm leaves for hunger strike  at krishnayapalem
రాజధాని రైతుల దీక్షాస్థలంలో తాటాకు పందిళ్లు

రాజధాని రైతుల దీక్షాస్థలంలో తాటాకు పందిళ్లు

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details