ఇవీ చదవండి:
ఎర్రబాలెంలో సకల జనుల సమ్మె.. దుకాణాల మూసివేత
సకల జనుల సమ్మెలో భాగంగా రైతులు, ఐకాస నేతలు మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రోడ్లపైకి వచ్చి దుకాణాలు మూయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను బయటకు రావాలని అభ్యర్థించారు. అధికారులు కాళ్ళపై పడి తమ సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. అమరావతి ఇక్కడే ఉంటే ఈ ప్రాంతంలోని ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు చెప్పారు. అనంతరం గ్రామంలోని దుకాణాలు, పాఠశాలలు, ఇతర వాణిజ్య సంస్థలను మూయించారు.
యర్రబాలెంలో సకల జనుల సమ్మె