ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 12:56 PM IST

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే..!

ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది.

voter died after casted his vote
వ్యక్తి మృతి

ఓటు వేసి ఇంటికి వెళ్లిన నూకరాజు అనే వ్యక్తి హఠాన్మరణం పొందాడు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఈ ఘటన విషాదం నింపింది. తునిలోని 24వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికెళ్లిన కాసేపటికే.. అకస్మాత్తుగా నూకరాజుకు గుండెపోటుకు గురై చనిపోయినట్టు కుటుంబీకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details