ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటు ప్రమాద బాధితులకు రూ.70లక్షలు మంజూరు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన మరో ఏడుగురికి సీఎం సహాయ నిధి నుంచి రూ.70 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Dec 24, 2019, 4:55 AM IST

cm relief fund for boat accident
బోటు ప్రమాద బాధితులకు రూ.70లక్షలు మంజూరు

ABOUT THE AUTHOR

...view details