ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2020, 8:06 AM IST

ETV Bharat / state

ఈతలపాడులో కొండచిలువ హతం

రంపచోడవరం మండలం ఈతలపాడు గ్రామంలో మట్టి తవ్వతుండగా పుట్టలోనుంచి కొండచిలువ, దాని పిల్లలు బయటపడ్డాయి. స్థానికులు కొండచిలువను హతం చేశారు.

east godavari district
గిరిజనుల చేతిలో కొండచిలువ హతం

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఈతలపాడు గ్రామం వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో జేసీబీ పనులు చేస్తుండగా... పుట్టలో నుంచి 12 అడుగుల కొండచిలువ బయటకు వచ్చింది. దానిని జేసీబీ సహాయంతో హతమార్చారు. పామును చంపిన తరువాత పరీక్షించగా దాని కడుపులో పిల్లలతో పాటు, సమీప పుట్టలో మరి కొన్ని పాములు బయటకు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details