తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మేజర్ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేస్తున్న వై నిరంజనిదేవి పాడె మోశారు. సామాజిక సేవ కార్యకర్త డాక్టర్ దాస్యం భాస్కరరావు కుమారుడు విజయ్ కుమార్ అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా ప్రచారంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి పాడె మోశారు. గతంలో ఈమె రెండు సార్లు సర్పంచ్ గా పనిచేశారు మూడోసారి బరిలో ఉన్నారు.
రంపచోడవరంలో పాడె మోసిన సర్పంచ్ అభ్యర్థి
ప్రచారంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి రంపచోడవరంలో పాడె మోశారు. గతంలో ఆమె రెండు సార్లు సర్పంచ్గా పనిచేసి మూడోసారి బరిలో నిలిచారు.
రంపచోడవరంలో పాడె మోసిన సర్పంచ్ అభ్యర్థి