ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పి గన్నవరంలో ఇసుక ర్యాంపు ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా మంజూరైన ఇసుక ర్యాంపును తహశీల్దారు బీ.మృత్యుంజయరావు ప్రారంభించారు. గోదావరి నుంచి ఇసుకు తరలించేందుకు నలుగురు బోట్స్​ మెన్​లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

By

Published : Aug 29, 2019, 8:02 PM IST

'పి గన్నవరంలో ఇసుక ర్యాంపు ప్రారంభం'

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని జొన్నలంక వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన ఇసుక ర్యాంపును తహశీల్దారు బీ.మృత్యుంజయరావు ప్రారంభించారు. బోట్ల ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. గోదావరి నుంచి ఇసుకు తరలించేందుకు నలుగురు బోట్స్​ మెన్​ల​కు బాధ్యతలు అప్పగించామన్నారు. నిబంధనలకు లోబడి ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి ఎస్సై హరీష్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

'పి గన్నవరంలో ఇసుక ర్యాంపు ప్రారంభం'

ABOUT THE AUTHOR

...view details