ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచవరంలో ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కేంద్రం

అమరావతిలోని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ మధుసూధన్​ రెడ్డిని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎంపీ అనురాధలు కలిశారు. మాచవరంలో ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కేంద్రం మంజూరు చేసినందుకు అభినందనలు తెలిపారు.

By

Published : Jul 9, 2020, 8:57 PM IST

p gannavaram mla and constituency mp meet ap skill development chairman
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్​ ​ చల్లా మధుసూధన్​ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే, ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం మాచవరంలో ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వెల్లడించారు. గురువారం అమరావతిలోని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ​ చల్లా మధుసూధన్​ రెడ్డిని ఎమ్మెల్యే, ఎంపీ చింతా అనురాధలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే వివరించారు.

ABOUT THE AUTHOR

...view details