ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.27 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఒకరికి రిమాండ్

తూర్పు గోదావరి జిల్లా చట్టి వద్ద 27 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా పట్టుకున్నారు.

By

Published : Apr 5, 2019, 1:27 PM IST

చట్టి వద్ద 27 లక్షల గంజాయి స్వాధీనం

చట్టి వద్ద 27 లక్షల గంజాయి స్వాధీనం

తూర్పు గోదావరి జిల్లా చట్టి వద్ద 27 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారని గుర్తించారు. లారీ డ్రైవర్ ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details