ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 15, 2020, 4:46 PM IST

ETV Bharat / state

రావులపాలెం మండలంలో మరో ఐదు కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కొత్తగా మరో ఐదు కేసులు నమోదైన్నట్లు ఊబలంక పీహెచ్​సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు.

east godavari district
రావులపాలెం మండలంలో మరో ఐదు కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రావులపాలెంలో మూడు కేసులు, ఊబలంకలో ఒక కేసు, వెదిరేశ్వరంలో ఒక కేసు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details