ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచినీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నా

తాగునీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నాకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Aug 24, 2019, 1:11 PM IST

womens-darna-for-water-in-chittoor-in-andhrapradesh

మంచినీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నా

చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని దయ్యాలగుంట మహిళలు.. తాగునీటి కోసం ధర్నా నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని... మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వగా.. ధర్నాను విరమించారు.

ABOUT THE AUTHOR

...view details