ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనేటిరాయుని తెప్పోత్సవాలు పరిసమాప్తి..

భూలోక వైకుంఠం తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉత్సవాలకు నేటితో ముగింపు పలికారు.

By

Published : Mar 20, 2019, 11:51 PM IST

శ్రీవారి తెప్పోత్సవాలు

శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమలలో కలియుగ దైవం శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. నేటితో ఈ ఉత్సవాలకు ముగింపు పలికారు. సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి మలయప్పస్వామి శోభాయమానంగా అలంకరించిన పుష్కరిణిలో విహరించారు. స్వామి వారు పుష్కరిణిలో ఏడు సార్లు ప్రదక్షిణలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. తిరుమల గోవింద నామస్మరణతో మారుమ్రోగింది.

ABOUT THE AUTHOR

...view details