ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి క్యూ కాంప్లెక్స్​లు అన్నీ భక్తులతో నిండిపోయాయి.

By

Published : Jun 7, 2019, 7:57 AM IST

తిరుమల

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కి.మీ. మేర క్యూలైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని సుమారు 76 వేల 419 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 59 లక్షలుగా లెక్కించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details