ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌

తిరుమల శ్రీనివాసుడిని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దర్శించుకున్నారు.

By

Published : Sep 4, 2019, 4:06 PM IST

telangana minister talasani srnivas yadav visit to the thirumala srivaaru in chitturu

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌

తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం దర్శన సమయంలో మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండు రాష్ట్రాలు సహాయ, సహకారాలతో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details