ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లెలో సామూహిక వివాహాలు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సామూహిక వివాహాలు ముచ్చటగా జరిగాయి. 8 కొత్త జంటలకు మంగళసూత్రం, పట్టుబట్టలు అందించారు.

By

Published : Feb 17, 2019, 5:12 PM IST

8పేద జంటలకు వివాహాలు

మదనపల్లెలో సామూహిక వివాహాలు
చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో 8 మంది పేద జంటలకు మాజీ కౌన్సిలర్ నాగార్జునరావు సామూహిక వివాహాలు జరిపించారు. స్థానిక సాయిబాబా ఆలయంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. వధూవరులకు కొత్త బట్టలు, మంగళసూత్రం కానుకగా అందజేశారు. పెళ్లి చేసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, పలువురు నాయకులు, ప్రముఖులు వేడుకలో భాగమయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

ABOUT THE AUTHOR

...view details