ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నీటి కొరత రానివ్వకండి.. సమస్యలు పరిష్కరించండి'

చిత్తూరు జిల్లాలోని సమస్యల పరిష్కారంపై అధికారులు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

By

Published : Aug 1, 2019, 11:26 PM IST

చిత్తూరు జిల్లా సమస్యలపై మంత్రి నారాయణ స్వామి సమీక్ష

చిత్తూరు జిల్లా సమస్యలపై మంత్రి నారాయణ స్వామి సమీక్ష

చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్దికి అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి ఆదేశించారు. చిత్తూరులోని జడ్పీ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా రైతులకు రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details