ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీల కష్టాలు..రాష్ట్ర సరిహద్దుల్లో వదిలేసిన కాంట్రాక్టర్​

కర్ణాటకలో పని చేస్తున్న ఏపీకి చెందిన వలస కూలీలను కాంట్రాక్టర్​ గంగవరం సరిహద్దులో విడిచిపెట్టాడు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు సమస్యను పరిష్కరించారు.

By

Published : Mar 28, 2020, 12:21 PM IST

Updated : Mar 28, 2020, 3:05 PM IST

karnataka-which-left-migrant-laborers-within-state-borders-in-ap
karnataka-which-left-migrant-laborers-within-state-borders-in-ap

వలస కూలీలను రాష్ట్ర సరిహద్దుల్లో వదిలేసిన కర్ణాటక..!

కర్ణాటక రాష్ట్రం నుంచి కాంట్రాక్టర్లు ఒకేసారి మన రాష్ట్రానికి చెందిన వెయ్యి మందికి పైగా వలస కూలీలను తీసుకొచ్చి చిత్తూరు జిల్లా గంగవరం ప్రాంతంలోని సరిహద్దులో వదిలి వెళ్లారు. వీరంతా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కోలార్ కలెక్టర్​తో మాట్లాడిన ఏపీ అధికారులు వలస కూలీలను కర్ణాటక ప్రాంతంలోనే వసతి కల్పించాలని కోరారు.

Last Updated : Mar 28, 2020, 3:05 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details