ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరువు హత్యను వ్యతిరేకిస్తూ మానవహారం

పరువు హత్యను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ - ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

By

Published : Jul 9, 2019, 6:58 PM IST

పరువుహత్యను వ్యతిరేకిస్తూ..మానవహారం


చిత్తూరు జిల్లా ఊసరపెంటలో జరిగిన కుల దురహంకార హత్యను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ - ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. తిరుపతిలోని భవానీనగర్ కూడలిలో నిరసన చేశారు. హేమావతి హత్యను ప్రతి ఒక్కరూ... ఖండిచాలని డివైఎఫ్ఐ నాయకులు, కళాశాల విద్యార్ధులు డిమాండ్​ చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలని నినాదాలు చేశారు.

పరువుహత్యను వ్యతిరేకిస్తూ..మానవహారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details