చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎస్బీఐ ఎడీబీ శాఖలో నకిలీ బంగారం కలకలం రేపింది. బ్యాంకులో అప్రైజర్గా పనిచేస్తున్న శివకుమార్ బ్యాంక్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 18 లక్షల రూపాయల వరకు రుణం పొందాడు. అయితే శివకుమార్ నకిలీ బంగారం తాకట్టు పెట్టి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. చంద్రగిరి పోలీస్స్టేషన్లో శివకుమార్, అతని బంధువులు 8మందిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చంద్రగిరి ఎస్బీఐలో మోసం...నకలీ బంగారంతో రుణం
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్బీఐ ఎడీబీ శాఖలో అప్రైజర్ మోసానికి పాల్పడ్డాడు. నకిలీ బంగారంతో 18 లక్షల రుణం తీసుకున్నాడు.
నకలీ బంగారంతో మోసం... ఎస్బీఐ బ్యాంకులో