ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 16, 2020, 11:38 AM IST

ETV Bharat / state

తిరుమలలో శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు

శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం ఆయుర్వేద క్రిమి సంహారక పిచికారి టన్నెల్​ను ఏర్పాటు చేశారు. పొగమంచు రూపంలో ఉద్యోగులపై ద్రావణాన్ని పిచికారి చేస్తోంది.

శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు
శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆయుర్వేద క్రిమి సంహారక పిచికారి టన్నెల్​ను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది కోసం ఈ టన్నెల్​ను ప్రారంభించారు. పొగమంచు రూపంలో ఉద్యోగులపై ఈ టన్నెల్​ ద్రావణాన్ని పిచికారి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details