ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పసుపు-కుంకుమ'లో రసాభాస

చిత్తూరు జిల్లా చంద్రగిరి పసుపు-కుంకుమ కార్యక్రమంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

By

Published : Feb 2, 2019, 12:59 PM IST

gharshana

ycp,tdp
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమం రసాబాసగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పోటీగా పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తుండగా తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details