రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడతాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని,ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది.
పిడుగులు పడొచ్చు.. జాగ్రత్త: ఆర్టీజీఎస్
రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు సూచనలు చేసింది. పిడుగులు పడే ప్రాంతాలను ప్రకటించింది.
అప్రమత్తంగా ఉండండి..పిడుగులు పడే అవకాశం ఉంది:ఆర్టీజీఎస్
పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రదేశాలు
- విశాఖలోని పెదబయలు, జి.మాడుగుల, పాడేరు
- బెల్లంకొండ, దాచేపల్లి, మాచవరం, కారంపూడి
- గురజాల, రెంటచింతల, మాచర్ల, దుర్గి, నకరికల్లు
- అద్దంకి, ముండ్లమూరు, ఎర్రగొండపాలెం
- టంగుటూరు, మార్కాపురం, పొదిలి, దొనకొండ
- దర్శి, కురిచేడు, త్రిపురాంతకం, పెద్దారవీడు
ఇవీ చూడండి-దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారు: వైవీబీ