ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​తో రాజకీయ చర్చ జరగలేదు: జీవీఎల్

ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అంశాలపై చర్చించినట్లు జీవీఎల్​ తెలిపారు.

By

Published : Jun 11, 2019, 8:36 PM IST

gvl_meets_cm_jagan_at_thadepally

తాడేపల్లిలో జగన్​ను కలిసిన జీవీఎల్

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్​ ఆఫీసులో సీఎం జగన్​ను ఆయన కలిశారు. గత ప్రభుత్వంలో జరిగిన పలు అంశాలపై చర్చించినట్లు జీవీఎల్​ తెలిపారు. తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని వెల్లడించారు. లోక్‌సభ ఉపసభాపతి పదవి ఎవరికి ఇస్తారో తనకు తెలియదని.. భాజపా అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details