ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కానిస్టేబుల్ దంపతులపై దాడి

అనంతపురం జిల్లా బసినేపల్లిలో ఆగంతుకులు కానిస్టేబుల్ దంపతులపై దాడిచేశారు. దాడిలో కానిస్టేబుల్, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Aug 29, 2019, 6:11 AM IST

కానిస్టేబుల్ దంపతులపై దాడి

అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి వంతెన వద్ద పోలీసు కానిస్టేబుల్‌, ఆయన భార్యపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని గుత్తి ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్‌ ఓడీచెరువులో పనిచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details