ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ధర్నా

తమ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆర్డీఓ కార్యాలయం ముందు ర్యాలీ నిర్వహించాయి.

By

Published : Jul 2, 2019, 2:59 PM IST

Updated : Jul 2, 2019, 4:56 PM IST

ధర్నా చేస్తున్న విద్యార్థులు

అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేద విద్యార్థులకు న్యాయం చేయాలని.. ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థులతో చెలగాటమాడోద్దంటూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. తమ వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేసి నిరసన విరమించారు.

ర్యాలీ చేస్తున్న విద్యార్థి సంఘాలు
Last Updated : Jul 2, 2019, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details