ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు త్వరగా పింఛన్ మంజూరు చేయాలి'

డప్పు కళాకారులకు, చర్మ వాయిద్య కళాకారులు పింఛన్ మంజూరు చేయాలని అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

By

Published : Jul 14, 2020, 12:11 AM IST

ananthapuram district
డప్పు కళాకారులకు, చర్మ కార్మికులకు పింఛన్ మంజూరు చేయాలి'

అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మార్వో కార్యాలయం వద్ద డప్పు కళాకారులు, చర్మ వాయిద్య కళాకారులు నిరసన చేపట్టారు. తమకు పింఛన్ మంజూరు పనులు వేగవంతం చేయాలని కోరారు. ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details