ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 12, 2020, 11:16 PM IST

ETV Bharat / state

కదిరిలో సీపీఎం నాయకుల ఆందోళన

అనంతపురం జిల్లా కదిరిలో సీపీఎం నేతలు ఆందోళన చేశారు. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి నిత్యావసర సరకులు, నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Opposition of CPM leaders in Kadiri ananthapuram district
కదిరిలో సీపీఎం నాయకుల ఆందోళన

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి నిత్యావసర సరకులు, రూ.7500 నగదు ఇవ్వాలని.. అనంతపురం జిల్లా కదిరిలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లాక్​డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న దేశవ్యాప్తంగా నిరసన చేపడుతున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details