తొలి ఏకాదశి పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న పూజలకు హాజరయ్యారు. గ్రామస్థులు మంత్రికి ఘనస్వాగతం పలికి.. సత్కరించారు.
ఏదాదశి పూజల్లో మంత్రి శంకర్ నారాయణ
అనంతపురం జిల్లా కదిరేపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి శంకర్ నారాయణ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రత్యేక పూజలు