ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏదాదశి పూజల్లో మంత్రి శంకర్ నారాయణ

అనంతపురం జిల్లా కదిరేపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి శంకర్ నారాయణ ప్రత్యేక పూజలు చేశారు.

By

Published : Jul 13, 2019, 11:12 PM IST

ప్రత్యేక పూజలు

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న పూజలకు హాజరయ్యారు. గ్రామస్థులు మంత్రికి ఘనస్వాగతం పలికి.. సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details