ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"స్థానిక సంస్థల్లో అంకితభావంతో పనిచేద్దాం"

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వర నాయుడు సూచించారు.

By

Published : Jul 11, 2019, 10:44 PM IST

kalyanadurgam_tdp_incharge_about_leaders

తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు ప్రవర్తించినా అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కళ్యాణదుర్గం మండలంలో మాజీ ఎంపీటీసీ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సమష్టిగా పని చేసి స్థానిక సంస్థల్లో సత్తా చాటుదామని చెప్పారు.

పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదు

ABOUT THE AUTHOR

...view details