ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా కేంద్రం కోసం.. మహా సుదర్శన యాగం

హిందూపురం పార్లమెంట్ పరిధిలో జిల్లా కేంద్రం చేయాలంటూ అనంతపురం జిల్లా పెనుకొండలోని ఊరి వాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్థులు మహా సుదర్శన యాగం నిర్వహించారు.

By

Published : Jul 3, 2019, 12:38 PM IST

యాగం

జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని మహా సుదర్శన యాగం

హిందూపురం పార్లమెంటు పరిధిలో నూతన జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా పెనుకొండలోని ఊరి వాకిలి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామస్థులు మహా సుదర్శన యాగం ప్రారంభించారు. ఉదయం నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ స్థాపన, గణపతి పూజతో యాగం ప్రారంభించారు. కార్యక్రమంలో పెనుగొండ పర్యాటక పోరాట కమిటీ అధ్యక్షుడు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details