ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''నిజాయితీపరులైన ఉద్యోగులకు అవార్డులు''

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. అవినీతి లేకుండా విధులు నిర్వర్తించిన వారికి పురస్కారాలు ఇస్తామని అవే పేరు గల సంస్థ ప్రకటించింది.

By

Published : Jul 22, 2019, 3:29 AM IST

మాజీ ఎమ్మెల్యే

అవినీతి రహిత ఉద్యోగులకు ఆగష్టు 26న ఆవార్డులు

లంచం తీసుకోకుండా.. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను దేశ వ్యాప్తంగా సర్వే చేసి గుర్తిస్తున్నామని.. అనంతపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పారు. అలాంటి వారికి 'అవే' సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 26న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా.. జాతీయ స్థాయి సమావేశం నిర్వహించి అవార్డులు ప్రదానం చేస్తామని అనంతపురంలో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details