ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2020, 4:06 PM IST

ETV Bharat / state

కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా

అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని ఐకాస సభ్యులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించే వరకు ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.

Amaravathi Conservation Committee members protest at Kadari
నిరసన వ్యక్తం చేస్తున్న ఐకాస సభ్యులు

..

కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా

ఇదీచూడండి.అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details