లారీ బోల్తా
హైదరాబాదు నుంచి మచిలీపట్నం వస్తున్న లారీ కృష్ణాజిల్లా 65వ జాతీయరహదారిపై బోల్తా పడింది.ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.
లారీ బోల్తా
కృష్ణా జిల్లా 65వ నంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మచిలీపట్నం వస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.డ్రైవర్ కాలు లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవటంతో బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.