ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

జయరాం కేసు.. తెలంగాణ పోలీసు అధికారిపై వేటు

పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారిపై వేటుపడింది.

By

Published : Feb 5, 2019, 3:38 PM IST

మహేష్ భగవత్

మహేష్ భగవత్
పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిందితుడు రాకేష్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడినట్టు ఆరోపణలపై ఆయనను అంబర్​పేట్ హెడ్​క్వార్టర్​కు అటాచ్ చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఏపీ పోలీసుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details