ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో విషాదం...ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి

విశాఖలో డాబాగార్డెన్స్ ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృత్యువాతపడగా.. మరొకరిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

By

Published : Sep 2, 2019, 10:29 PM IST

Updated : Sep 2, 2019, 11:27 PM IST

.ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి

ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి

విశాఖలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. డాబాగార్డెన్స్లో నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి ముగ్గురు కూలీలు చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిలో ఓ వ్యక్తిని పోలీసులు కాపాడగా... మరో ఇద్దరు చనిపోయారు. వీరిలో ఒకరు విజయనగరం జిల్లా బాడంగికి చెందిన శంకర్రావుగా..మరొకరు తమిళనాడుకు చెందిన శివగా గుర్తించారు. ప్రొక్లెయిన్​ సహయంతో మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

Last Updated : Sep 2, 2019, 11:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details