ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 12, 2019, 12:37 PM IST

ETV Bharat / city

విశాఖ తీరంలో.. ఒడిశా వాసుల.. దామోదర పూజలు

విశాఖలో ఆర్​కే బీచ్ కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఒడిశాకు చెందినవారు విశాఖ తీరంలో దామోదర పూజలు నిర్వహించారు. సూర్యోదయానికి ముందే ఉసిరి మొక్కకు పూజలు చేసి సముద్రుడికి దీపారాధన చేశారు. కార్తిక ఉపవాస దీక్ష చేసే భక్తులు సముద్ర స్నానంతో దీక్ష మొదలు పెట్టారు.

oddisa-pujalu

ఆర్‌కే బీచ్​లో..ఒడిశా వాసుల..దామోదర పూజలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details