ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2021, 4:58 PM IST

ETV Bharat / city

PM MODI: సీఎస్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ప్రధాని నరేంద్రమోదీ(PM MODI) దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ ప్రగతి అంశాలపై వారితో చర్చించారు.

PM MODI
PM MODI

ప్రగతి అంశాలపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోదీ(PM MODI) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.

రైల్వే ప్రాజెక్టులు, రహదారులు, రేవులు, విద్యుత్ అంశాలపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో సమీక్షించారు. దేశంలోని జాతీయ ప్రాజెక్టులు, ఆహార, పౌర పంపణీ పథకాలపై సమావేశంలో సమీక్ష జరిగింది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఇందులో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:RRR: రూ.18 వేలతో ఏడాది పాటు విద్య సాధ్యమేనా ?

ABOUT THE AUTHOR

...view details