ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరం కారాగారం నుంచి.. ఖైదీల విడుదల!

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 12 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఇచ్చింది.

By

Published : Sep 12, 2019, 8:13 PM IST

Updated : Sep 12, 2019, 8:49 PM IST

central-jail-prisionrs-released

రాజమహేంద్రవరం కారాగారం నుంచి.. ఖైదీల విడుదల!

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 12 మంది ఖైదీలు విడుదల కానున్నారు. రానున్న జనవరి 26.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల విడుదలపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. విడతల వారీగా ఖైదీలను విడుదల చేస్తున్న అధికారులు మొత్తం 57 మందికి గానూ ఇప్పటివరకు 40 మందికి కారాగార జీవితం నుంచి విముక్తి కల్పించారు. మరో 17 మంది శిక్ష పూర్తిచేసుకున్న ఖైదీలను వదలాల్సి ఉంది.

Last Updated : Sep 12, 2019, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details