ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యాపారులకు లాక్​డౌన్​ నిబంధనల సడలింపు

నగరంలో వ్యాపారులకు లాక్​డౌన్​ నిబంధనలు సడలించారు. మధ్యాహ్నం రెండు వరకే ఉన్న సమయాన్ని పొడగించి.. సాయంత్రం ఆరు గంటల దాకా వ్యాపారం నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.

By

Published : Oct 3, 2020, 8:57 PM IST

lock-down-limitations-to-traders-changed
ఇక సాయంత్రం ఆరు వరకు నగరంలో వ్యాపారం

నగరంలోని లాక్​డౌన్​ నిబంధనలను నగర పాలక సంస్థ అధికారులు సడలించారు. నిత్యావసర సరుకులు అమ్మే వ్యాపారులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపారం నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.

కొవిడ్​ నిబంధనలు అందరూ తప్పకుండా పాటించాలని వ్యాపారులకు సూచించారు. ఈ సడలింపులపై కిరాణా దుకాణాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details