ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వినుకొండకు విశ్రాంత సీఎస్​!

గుంటూరు జిల్లా వినుకొండను విశ్రాంత చీఫ్​ సెక్రటరీ డాక్టర్​ మోహన్​ కందా సందర్శించారు. కొండపైన ఉన్న శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

By

Published : Mar 1, 2019, 10:58 PM IST

వినుకొండ సందర్శన

retired CS
గుంటూరు జిల్లా వినుకొండను విశ్రాంత చీఫ్​ సెక్రటరీ డాక్టర్​ మోహన్​ కందా సందర్శించారు. కొండపైన వేంచేసిన శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్​ రోడ్డు నిర్మాణానికి ఆయన సేకరించిననిధులు అందజేశారు. గుంటూరు జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details