ఇవీ కూడా చదవండి...
ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా వ్యవహరించాలి
ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లందరూ నిజాయతీగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా ఎన్నికల నోడల్ అధికారి హాబీబ్ భాషా కోరారు. నగరంలోని తెలుగుతల్లి కూడలిలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఓటరు అవగాహన సదస్సు