ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి'

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాష్ట్ర భాజపా నేతలు కలిశారు. ఈ విషయంపై మరోసారి సమీక్షించాలంటూ… వినతిపత్రం అందజేశారు.

By

Published : Feb 15, 2021, 6:56 PM IST

Published : Feb 15, 2021, 6:56 PM IST

State BJP leaders
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసిన రాష్ట్ర భాజపా నేతలు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసిన రాష్ట్ర భాజపా నేతలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలంటూ.. రాష్ట్ర భాజపా నేతలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిశారు. ఈ విషయంపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. పురందేశ్వరి, మాధవ్, విష్ణుకుమార్‌రాజు.. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details