ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 26, 2020, 10:14 AM IST

Updated : Jan 26, 2020, 12:22 PM IST

ETV Bharat / city

అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యాగం

రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుకుంటూ.. ఉద్దండరాయునిపాలెంలో శివస్వామి ఆధ్వర్యంలో కాలభైరవ యాగం నిర్వహించనున్నారు.

Purnahati Yagam in uddandarayunipalem
అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో పూర్ణాహుతి కార్యక్రమం

రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ.. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని రైతులు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీపాశుపత సంపుటీకరణ కాలభైరవ యాగం చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి శివస్వామి ఆధ్వర్యంలో హోమం జరగనుంది. ఈ కార్యక్రమానికి 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు హాజరుకానున్నారు.

Last Updated : Jan 26, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details